రాధేశ్యామ్ సినిమా వాయిదా: ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (12:07 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ వాయిదా ప‌డింది. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తెర‌కెక్కించాడు. క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో మూవీని వాయిదా వేశారు. క‌రోనా నేప‌థ్యంలో థియేటర్లను మూసి వేయాలని పలు ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. 
 
ఈ నేపథ్యంలో జనవరి 14వ తేదీన విడుదల కానున్న రాధేశ్యామ్ సినిమాను వాయిదా వేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటన చేసింది. అంతేకాదు ఈ సినిమాను వాయిదా వేసినందుకు ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు కూడా చెప్పింది చిత్ర బృందం.
 
అలాగే ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలో విడుదల చేస్తామన్నారు. దానికి సంబంధించిన తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది చిత్ర బృందం. ఈ మేర‌కు యూవీ క్రియేష‌న్స్ ట్వీట్ చేసింది. ఇక ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా? సుప్రీంకోర్టు ప్రశ్న

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments