Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధేశ్యామ్ సినిమా వాయిదా: ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (12:07 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ వాయిదా ప‌డింది. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తెర‌కెక్కించాడు. క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో మూవీని వాయిదా వేశారు. క‌రోనా నేప‌థ్యంలో థియేటర్లను మూసి వేయాలని పలు ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. 
 
ఈ నేపథ్యంలో జనవరి 14వ తేదీన విడుదల కానున్న రాధేశ్యామ్ సినిమాను వాయిదా వేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటన చేసింది. అంతేకాదు ఈ సినిమాను వాయిదా వేసినందుకు ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు కూడా చెప్పింది చిత్ర బృందం.
 
అలాగే ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలో విడుదల చేస్తామన్నారు. దానికి సంబంధించిన తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది చిత్ర బృందం. ఈ మేర‌కు యూవీ క్రియేష‌న్స్ ట్వీట్ చేసింది. ఇక ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments