Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి జై కొడితే అవార్డు ఖాయం : పార్తిబన్

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (12:49 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జై కొడితే అవార్డు ఖాయమని సినీ దర్శకుడు ఆర్.పార్తిబన్ అన్నారు. బాలీవుడ్ నటుడ్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం "లాల్ సింగ్ చడ్డా".  ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో తెరకెక్కనుంది. 
 
సినిమా సెలెబ్రిటీల కోసం ప్రివ్యూషోను ప్రదర్శించారు. ఈ షోను తిలకించిన తర్వాత హీరో, నిర్మాత అమీర్ ఖాన్‌ను ఆయన అభినందించారు. ఆ తర్వాత ఆర్.పార్తిబన్ మాట్లాడుతూ, లాల్ సింగ్ చడ్డా చాలా అద్భుతంగా ఉందన్నారు. మోడీకి జై కొడితే అవార్డు ఖాయమని ఆయన అన్నారు.
 
కాగా, ఆర్.పార్తిబన్ తెరకెక్కించిన "ఇరవిన్ నిళల్" చిత్రం దేశంలో నిర్మితమైన నాన్ లీనియర్ సింగిల్ షాట్ మూవీగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి అవార్డులు ఖాయమని అనేక మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments