Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇండియా ఆన్ ఫిల్మ్'లో చిత్రాల ప్రదర్శన.. బాహుబలి-2ను వీక్షించనున్న మోడీ - బ్రిటీష్ రాణి

స్వతంత్ర భారతదేశం 70 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ‘ఇండియా ఆన్ ఫిల్మ్’ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమం వచ్చే నెల 24వ తేదీన జరుగనుంది. ఈ ఇండియన్ ఆన్ ఫిల్మ్ కార

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (17:33 IST)
స్వతంత్ర భారతదేశం 70 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ‘ఇండియా ఆన్ ఫిల్మ్’ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమం వచ్చే నెల 24వ తేదీన జరుగనుంది. ఈ ఇండియన్ ఆన్ ఫిల్మ్ కార్యక్రమంలో పలు భారతీయ చలనచిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ జాబితాలో "బాహుబలి-2" కూడా ఉంది. 
 
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రెండేళ్ల క్రితం తెరకెక్కించిన ‘బాహుబలి : ది బిగినింగ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండో భాగం ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ కూడా వచ్చే నెలలో విడుదల కానుంది. ఇండియన్ ఆన్ ఫిల్మ్‌లో ప్రదర్శించనున్న ఈ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 వీక్షించనున్నట్లు సమాచారం. అయితే, ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack, తెలంగాణ వాసి మనీష్ రంజన్ మృతి

Pahalgam terror attack ఫిబ్రవరిలో కాన్పూర్ వ్యాపారవేత్త పెళ్లి: కాశ్మీర్‌ పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో మృతి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు గట్టి షాక్- వైకాపా నుంచి సస్పెండ్

IMD: ఏప్రిల్ 26 వరకు హీట్ వేవ్ అలర్ట్ జారీ- 44 డిగ్రీల కంటే పెరిగే ఉష్ణోగ్రతలు

Pahalgam terror attack LIVE: 28మంది మృతి.. మృతుల్లో విదేశీయులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments