Webdunia - Bharat's app for daily news and videos

Install App

29వ తేదీ ఉదయం 9.45 గంటలకు 'పుష్ప' నుంచి బిగ్ అప్డేట్

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (18:15 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - హీరోయిన్ రష్మిక మందన్నా కాంబినేషన్‌లో కె.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా విడుదలకానుంది. ఇప్పటికే తొలి భాగం చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
 
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న "పుష్ప" సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
 
ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. ఇందులోభాగంగానే ఇప్పటికే రాజమండ్రిలో జరుగుతున్న షూటింగ్ ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. 
 
బుధవారం ఉదయం 9.45 గంటలకు రష్మిక మందానకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. దీంతో పుష్ప ఫాన్స్‌లో సందడి మొదలైంది. కాగా ఈ మూవీ పార్ట్ -1 ను ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 25వ తారుఖున అన్నీ థియేటర్ల‌లో విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments