Webdunia - Bharat's app for daily news and videos

Install App

29వ తేదీ ఉదయం 9.45 గంటలకు 'పుష్ప' నుంచి బిగ్ అప్డేట్

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (18:15 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - హీరోయిన్ రష్మిక మందన్నా కాంబినేషన్‌లో కె.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా విడుదలకానుంది. ఇప్పటికే తొలి భాగం చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
 
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న "పుష్ప" సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
 
ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. ఇందులోభాగంగానే ఇప్పటికే రాజమండ్రిలో జరుగుతున్న షూటింగ్ ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. 
 
బుధవారం ఉదయం 9.45 గంటలకు రష్మిక మందానకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. దీంతో పుష్ప ఫాన్స్‌లో సందడి మొదలైంది. కాగా ఈ మూవీ పార్ట్ -1 ను ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 25వ తారుఖున అన్నీ థియేటర్ల‌లో విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments