Webdunia - Bharat's app for daily news and videos

Install App

29వ తేదీ ఉదయం 9.45 గంటలకు 'పుష్ప' నుంచి బిగ్ అప్డేట్

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (18:15 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - హీరోయిన్ రష్మిక మందన్నా కాంబినేషన్‌లో కె.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా విడుదలకానుంది. ఇప్పటికే తొలి భాగం చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
 
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న "పుష్ప" సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
 
ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. ఇందులోభాగంగానే ఇప్పటికే రాజమండ్రిలో జరుగుతున్న షూటింగ్ ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. 
 
బుధవారం ఉదయం 9.45 గంటలకు రష్మిక మందానకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. దీంతో పుష్ప ఫాన్స్‌లో సందడి మొదలైంది. కాగా ఈ మూవీ పార్ట్ -1 ను ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 25వ తారుఖున అన్నీ థియేటర్ల‌లో విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో పారిపోవచ్చుగా.. నా అన్న ప్రాణాలు ఎందుకుతీశావ్... శ్రష్టి (Video)

రూ.13 లక్షల వస్తువులతో క్యూడిన బ్యాగును తిరిగిచ్చేసిన ఆటో డ్రైవర్

ఇజ్రాయేల్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్...

గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యారు... గాల్లో వేలాడారు...

ఇదే మన చివరి కలయిక, మనమిక కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments