Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ చనిపోతే లక్ష్మీపార్వతీ చక్కగా టీ తాగింది..

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (22:18 IST)
ప్రముఖ నటీమణులలో ఒకరైన పూజిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఒక సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ భార్య పాత్రలో తాను నటించానని నిజంగా ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో తాను ఆయన ఇంటికి వెళ్లానని పూజిత పేర్కొంది. 
 
ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో లక్ష్మీ పార్వతి గారు చక్కగా కూర్చుని టీ తాగారని పీవీ నరసింహారావు గారు వచ్చిన వెంటనే శవంపై పడిపోయి ఏడ్చారని పూజిత తెలిపింది. 
 
అదే సీన్ తాను చేయడంతో కేసు పెడుతున్నామని, బాంబులతో లేపేస్తామని బెదిరించారని పూజిత వెల్లడించింది. ఆ తర్వాత లక్ష్మీపార్వతి తనతో సరిగ్గా మాట్లాడలేదని పూజిత వెల్లడించింది. 
 
తనకు రావాల్సిన పారితోషికం చాలానే ఉందని పూజిత చెప్పింది. ఒక నిర్మాత తనకు రావాల్సిన పారితోషికం అడిగితే కష్టాల్లో ఉన్నానని ఎప్పుడూ చెబుతాడని పూజిత తెలిపింది. అయితే ఆ నిర్మాత జ్యువెలరీ షాప్ లో లేదా బ్యాంక్‌లో ఎక్కువగా కనిపిస్తాడని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments