Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడిగా మారిన థర్టీ ఇయర్ ఇండస్ట్రీ.. ఆయన కుమార్తె హీరోయిన్‌!

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (17:54 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో థర్టీ ఇయర్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన నటుడు పృథ్వీరాజ్. ఇపుడు ఆయన దర్శకుడుగా అవతారమెత్తారు. గతంలో రాజకీయాల్లో కొంత కాలం బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలోని వైకాపాలో ఆయన చేరి, ఎస్వీబీసీ చానెల్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఓ వివాదంలో చిక్కుకుని ఆ పదవికి రాజీనామా చేశారు.
 
ఆ తర్వాత ఆయన వైకాపాకు రాజీనామా చేసి, జనసేన పార్టీలో చేరారు. ఈ క్రమంలో తాజాగా ఆయన దర్శకుడిగా అవతారమెత్తి, తన ప్రతిభను చాటుకోవాలని చూస్తున్నారు. ఈయన దర్శకత్వంలో కొత్త రంగుల ప్రపంచం అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఆయన కుమార్తె శ్రీలు హీరోయిన్‌గా నటించడం గమనార్హం. క్రాంతి కృష్ణ హీరోగా ఎంపిక చేశారు.
 
విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, జబర్దస్త్ నవీన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ పీఆర్ క్రియేషన్స్ బ్యానరుపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కర్రి కృష్ణారెడ్డిలు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. తాజా చిత్రం గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments