Webdunia - Bharat's app for daily news and videos

Install App

నింద దర్శక, నిర్మాతని అభినందించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు

డీవీ
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (17:24 IST)
Rajesh Jagannadham, Dil Raju,
వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రం థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ మరింత ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం నింద ఆకట్టుకుంది. ఈ మూవీని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
 
రాజేష్ జగన్నాధం మొదటి ప్రయత్నంతోనే అటు నిర్మాతగా, ఇటు దర్శకుడిగా తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. ఆయన విజన్, మేకింగ్‌కు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫిదా అయ్యారు. రీసెంట్‌గా ఆయన నింద మూవీని వీక్షించారు. అనంతరం దర్శక నిర్మాత రాజేష్‌తో దిల్ రాజు ప్రత్యేకంగా ముచ్చటించారు. సినిమా బాగుందని, బాగా తీశారని ఆయన్ను మెచ్చుకున్నారు.
 
రాజేష్ జగన్నాధం ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టారు. త్వరలోనే మరో విభిన్న కథాంశంతో, కొత్త కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. తన రెండో సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments