Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 18న 'శ్రీమంతుడు' ఆడియో విడుదల.. తేదీ ఖరారు..

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (09:54 IST)
ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీమంతుడు' ఆడియో విడుదలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై 18వ తేదిన ఈ వేడుకను నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ చిత్రాన్ని ఆగస్టు ఏడో తేదిన విడుదల చేయదలచారు. ప్రస్తుతం చిత్ర పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
 
ఈ చిత్రంలో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ఆడియో వేడుకను నిర్వహించేందుకుగాను మాదాపూర్‌లోని శిల్పకళా వేదిక ఆడిటోరియంను బుక్ చేశారు. ఆ రోజు కార్యక్రమాన్ని విభిన్నమైన వేడుకలా నిర్వహించడానికి చిత్ర నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments