Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ బాబు రౌడీయిజం, బూతులను హైలెట్ చేసిన ప్రకాష్ రాజ్

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (17:42 IST)
మా ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్‌ను ఓడించి గెలిచారు. అయితే ప్రకాష్ రాజ్ ఓడిపోయినా తర్వాత మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఈ విషయంపై మంచు విష్ణు కూడా స్పందించాడు. పరాజయం తర్వాత ప్రకాష్ రాజ్ చాలా సీరియస్‌గా ఉన్నాడు. మంచు విష్ణు కలిసి మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పిన రాజినామా వెనక్కి తీసుకోవాలని కోరిన ప్రకాష్ రాజ్ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఉన్నాడు.
 
తన రాజీనామా నిర్ణయం వెనుక లోతైన అర్ధం ఉందని మొన్న సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ మరొకసారి గొడవలు రేపే విధంగా మాట్లాడారు. ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఒక లేఖను రాసారు. 
 
మా ఎన్నికల్లో మోహన్ బాబు రౌడీయిజం, బూతులను హైలెట్ చేస్తూ లేఖ రాయడంతో మరొకసారి వివాదం రాజుకుంది. ఎన్నికలకు సంబంధించిన సిసి టివి ఫుటేజ్ ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాసారు.
 
వీలైనంత త్వరగా ఆ సిసిటివి ఫుటేజ్ ఇవ్వకపోతే దానిని మాయం చేస్తారని ఆయన కోరారు. కొందరు సభ్యులను గాయపరిచారని ఆ సిసి టివి ఫుటేజ్ బయటకు వస్తే అన్ని తెలుస్తాయని తెలిపారు. దీనిపై కృష్ణ మోహన్ స్పందిస్తూ సిసి టీవీ ఫుటేజ్ సేఫ్ గానే ఉందని నిబంధనలు ప్రకారం ఎవరు అడిగిన ఇస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments