ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. నరేష్‌కు ప్రకాష్ రాజ్ వార్నింగ్

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (11:37 IST)
మా ఎన్నికల్లో భాగంగా... ప్రకాష్ రాజ్ ప్యానల్, విష్ణు ప్యానల్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. విష్ణు ప్యానల్‌కు సపోర్ట్ చేస్తున్న నరేష్.. పదే పదే ప్రకాష్ రాజ్ తెలుగు వాడు కాదంటూ మాట్లాడడం ఫై ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నరేష్‌కు వార్నింగ్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. కొంచెం కోపం, బాధతో వేసే ఓటు సునామిలో మంచు విష్ణు కొట్టుకుపోవాలన్నారు ప్రకాశ్‌ రాజ్‌.
 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మీ బంధువైతే. మా ఎన్నికలకు వస్తారా ? అని ప్రకాశ్‌ రాజ్‌ ప్రశ్నించారు. రెండు సార్లు హలో చెబితే. కేటీఆర్‌ ఫ్రెండ్‌ అయిపోతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మా ఎన్నికల్లో జగన్‌, కేసీఆర్‌, బీజేపీని లాగుతారా అని నిలదీశారు. 
 
తన అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్‌‌లో ఎవరికి రాదని. మా ఎన్నికలపై ప్రశ్నిస్తే బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముంచు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో 'పవన్ కళ్యాణ్ మార్నిగ్ షో కలెక్షన్స్ అంత ఉండవు మీ సినిమా బడ్జెట్' అని అన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments