Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సాహో" తర్వాత వ్యాపారమో.. వ్యవసాయమో చేస్తాను : హీరో ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాహో అనే టైటిల్‌ను ఖరారు చేయగా, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాహుబలి చిత్రం తర్

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (16:58 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాహో అనే టైటిల్‌ను ఖరారు చేయగా, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాహుబలి చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్రభాస్‌తో పాటు.. చిత్ర యూనిట్ అహర్నిశలు కష్టపడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో ప్రభాస్ తాజాగా స్పందిస్తూ, 'ఈ సినిమా పూర్తయిన తరువాత ఏదైనా వ్యాపారమో.. వ్యవసాయమో  చేసుకుంటానేమో' అని వ్యాఖ్యానించారు. ఈ సినిమా షూటింగ్ పరంగా జరుగుతోన్న జాప్యానికి అసహనానికిలోనైన ప్రభాస్, సినిమాలు చేసుకోవడం కన్నా వ్యాపారమో .. వ్యవసాయమో చేసుకోవడం బెటర్ అనే అర్థం వచ్చేలా చమత్కరించినట్టు ఫిల్మ్ నగర్‍లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments