Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క భాషలోనే 3500 స్క్రీన్లలో ప్రభాస్ "సాహో"

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సాహో". దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పైగా, 'బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న స

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (10:38 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సాహో". దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పైగా, 'బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
 
ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ తెలుగుతో సమానంగా హిందీ మార్కెట్‌పై గురిపెట్టింది. తాజా సమాచారం మేరకు నిర్మాతలు ఈ చిత్రాన్ని కేవలం ఒక్క హిందీలోనే 3500 స్క్రీన్లలో విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారట. 
 
హిందీలోనే ఇలావుంటే ఇక ప్రధాన మార్కెట్ తెలుగులో ఏ స్థాయిలో విడుదలచేస్తారో చూడాలి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ నెలలో విడుదలకానుంది. ఈ చిత్రంలో శ్రద్ద కపూర్ కథానాయకిగా నటిస్తోంది. అలాగే, పలువురు బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments