Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క భాషలోనే 3500 స్క్రీన్లలో ప్రభాస్ "సాహో"

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సాహో". దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పైగా, 'బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న స

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (10:38 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "సాహో". దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పైగా, 'బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
 
ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ తెలుగుతో సమానంగా హిందీ మార్కెట్‌పై గురిపెట్టింది. తాజా సమాచారం మేరకు నిర్మాతలు ఈ చిత్రాన్ని కేవలం ఒక్క హిందీలోనే 3500 స్క్రీన్లలో విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారట. 
 
హిందీలోనే ఇలావుంటే ఇక ప్రధాన మార్కెట్ తెలుగులో ఏ స్థాయిలో విడుదలచేస్తారో చూడాలి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ నెలలో విడుదలకానుంది. ఈ చిత్రంలో శ్రద్ద కపూర్ కథానాయకిగా నటిస్తోంది. అలాగే, పలువురు బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments