Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్'కు శుభవార్త - తెలంగాణాలో టిక్కెట్ల ధరల పెంపునకు ఒకే

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (16:52 IST)
ప్రభాస్ - కృతిసన్ జంటగా నటించిన "ఆదిపురుష్" ఈ నెల 16వ తేదీన విడుదలకానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అయితే, ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఏపీ, తెలంగాణాల్లో అదనపు షోకు అనుమతి ఇచ్చారు. అలాగే, టిక్కెట్ ధరపై రూ.50 పెంచుకునేందుకు కూడా సమ్మతించింది. అయితే, ఏపీలో మాత్రం అదనపు షోకు అనుమతి ఇచ్చారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సివుంది.
 
అయితే, మొదటి మూడు రోజులు మత్రమే పెంపునకు అనుమతి ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, థియేటర్లలో ఆరో షోకు ఒకే చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఉదయం 4 గంట నుంచి 'ఆదిపురుష్' చిత్రాన్ని ప్రదర్శించుకోవచ్చని వెల్లడించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ప్రస్తుతం టిక్కెట్ ధర రూ.175గా ఉండగా, ఈ ధరపై రూ.50 పెంచుకోవచ్చని తెలిపింది. 3డీ గ్లాస్ ధరలను అదనంగా వసూలు చేయనున్నారు. ఏపీలోనూ రూ.40 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినట్టు సమాచారం. కానీ, అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments