Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్'కు శుభవార్త - తెలంగాణాలో టిక్కెట్ల ధరల పెంపునకు ఒకే

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (16:52 IST)
ప్రభాస్ - కృతిసన్ జంటగా నటించిన "ఆదిపురుష్" ఈ నెల 16వ తేదీన విడుదలకానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అయితే, ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఏపీ, తెలంగాణాల్లో అదనపు షోకు అనుమతి ఇచ్చారు. అలాగే, టిక్కెట్ ధరపై రూ.50 పెంచుకునేందుకు కూడా సమ్మతించింది. అయితే, ఏపీలో మాత్రం అదనపు షోకు అనుమతి ఇచ్చారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సివుంది.
 
అయితే, మొదటి మూడు రోజులు మత్రమే పెంపునకు అనుమతి ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, థియేటర్లలో ఆరో షోకు ఒకే చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఉదయం 4 గంట నుంచి 'ఆదిపురుష్' చిత్రాన్ని ప్రదర్శించుకోవచ్చని వెల్లడించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ప్రస్తుతం టిక్కెట్ ధర రూ.175గా ఉండగా, ఈ ధరపై రూ.50 పెంచుకోవచ్చని తెలిపింది. 3డీ గ్లాస్ ధరలను అదనంగా వసూలు చేయనున్నారు. ఏపీలోనూ రూ.40 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినట్టు సమాచారం. కానీ, అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments