Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Prabhas20 పూజా హెగ్దెతో నేను, రేపు చెప్తానంటున్న ప్రభాస్

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (11:54 IST)
సాహో చిత్రం తర్వాత చేయబోతున్న తర్వాత సినిమా జాన్ కోసం ప్రభాస్ చాలా ప్లాన్స్ వేసుకుంటున్నాడట. అసలే ఇమేజ్ ఇండియా మొత్తం వ్యాపించడంతో చేసే సినిమా స్టామినా ఎలా వుండాలన్నది చెక్ చేసుకుంటున్నాడట. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా తన అభిమానులకు నేతి అరెసెల్లాంటి తీపి వార్తను రేపే చెప్తానని తెలియజేశారు. 
 
అల వైకుంఠపురములో బంటును అల్లాండిన మేడమ్ పూజా హెగ్దెను తాజాగా తను నటించబోయే జాన్ చిత్రానికి ఫైనలైజ్ చేశాడు ప్రభాస్. అటు పూజా హెగ్దె వరుస హిట్లతో ఫుల్ స్వింగ్‌లో వుంది. ఇటు ప్రభాస్ ఓవర్ ఇండియాలో తన ఇమేజ్ ఏమిటో చాటి చెప్పాడు. వీరిద్దరి కలయికలో తెరకెక్కబోతున్న చిత్రం 2020లో చూపిస్తాననీ, ఆ విషయాన్ని రేపు  చెప్తానని అంటున్నాడు ప్రభాస్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్‌టాప్‌ అంత సమాచారం ఉందా?

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

Nara Lokesh: మహానాడు వీడియోను షేర్ చేసిన నారా లోకేష్ (video)

కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల బహిష్కరణ వేటు

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

తర్వాతి కథనం
Show comments