Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Prabhas20 పూజా హెగ్దెతో నేను, రేపు చెప్తానంటున్న ప్రభాస్

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (11:54 IST)
సాహో చిత్రం తర్వాత చేయబోతున్న తర్వాత సినిమా జాన్ కోసం ప్రభాస్ చాలా ప్లాన్స్ వేసుకుంటున్నాడట. అసలే ఇమేజ్ ఇండియా మొత్తం వ్యాపించడంతో చేసే సినిమా స్టామినా ఎలా వుండాలన్నది చెక్ చేసుకుంటున్నాడట. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా తన అభిమానులకు నేతి అరెసెల్లాంటి తీపి వార్తను రేపే చెప్తానని తెలియజేశారు. 
 
అల వైకుంఠపురములో బంటును అల్లాండిన మేడమ్ పూజా హెగ్దెను తాజాగా తను నటించబోయే జాన్ చిత్రానికి ఫైనలైజ్ చేశాడు ప్రభాస్. అటు పూజా హెగ్దె వరుస హిట్లతో ఫుల్ స్వింగ్‌లో వుంది. ఇటు ప్రభాస్ ఓవర్ ఇండియాలో తన ఇమేజ్ ఏమిటో చాటి చెప్పాడు. వీరిద్దరి కలయికలో తెరకెక్కబోతున్న చిత్రం 2020లో చూపిస్తాననీ, ఆ విషయాన్ని రేపు  చెప్తానని అంటున్నాడు ప్రభాస్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments