Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్యకు గురైన అభిమాని వినోద్.. కుటుంబ పరామర్శకు తిరుపతికి పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తిరుపతికి వెళుతున్నారు. కర్ణాటకలోని కోలార్‌లో హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన తిరుపతికి వస్తున్నారు.

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (10:09 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తిరుపతికి వెళుతున్నారు. కర్ణాటకలోని కోలార్‌లో హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన తిరుపతికి వస్తున్నారు. 
 
సినీ అభిమానుల మధ్య భగ్గుమన్న విభేదాలు కారణంగా వినోద్‌ కుమార్ (24) ఆదివారం హత్యకు గురైన విషయం తెల్సిందే. కోలారు సమీపంలోని నరసాపురం పారిశ్రామిక వాడలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరుగగా, ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
వినోద్‌కుమార్‌ స్వస్థలం తిరుపతి. వినోద్‌ హత్య గురించి తెలియడంతో ఆవేదన చెందిన పవన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించి, గురువారం తిరుపతి వెళ్లి వినోద్‌ కుటుంబానికి వెళుతున్నారు.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments