Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

ఐవీఆర్
సోమవారం, 8 జులై 2024 (13:21 IST)
సినీ నటుడు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దారుణమైన పదజాలం ఉపయోగించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి, నటి శ్రీరెడ్డిపై ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి అనిత గారికి కంప్లైంట్ చేయబోతున్నట్లు గబ్బర్ సింగ్ సాయి అన్నారు. 
 
పవన్ కల్యాణ్ గారు ఎవరినైనా ఒక్క మాట వ్యక్తిగతంగా విమర్శించినట్లు చూసారా? అంటూ ప్రశ్నించారాయన. కడుపుకి అన్నం తినేవారు ఎవరైనా అలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయరని అన్నారు. పవన్ పైన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో తను ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి అనిత గారికి కంప్లైట్ చేయబోతున్నట్లు వివరించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments