Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

ఐవీఆర్
సోమవారం, 8 జులై 2024 (13:21 IST)
సినీ నటుడు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దారుణమైన పదజాలం ఉపయోగించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి, నటి శ్రీరెడ్డిపై ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి అనిత గారికి కంప్లైంట్ చేయబోతున్నట్లు గబ్బర్ సింగ్ సాయి అన్నారు. 
 
పవన్ కల్యాణ్ గారు ఎవరినైనా ఒక్క మాట వ్యక్తిగతంగా విమర్శించినట్లు చూసారా? అంటూ ప్రశ్నించారాయన. కడుపుకి అన్నం తినేవారు ఎవరైనా అలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయరని అన్నారు. పవన్ పైన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో తను ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి అనిత గారికి కంప్లైట్ చేయబోతున్నట్లు వివరించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినీ ప్రముఖులే సాఫ్ట్‌కార్నర్‌గా మారుతున్నారు : తెలుగు ఫిల్మ్ చాంబర్

జనసేన సనాతన ధర్మం డిక్లరేషన్: తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

వైవాహిక అత్యాచారాన్ని నేరం కాదు.. అలాగని మహిళా స్వేచ్ఛ కాపాడుతాం.. కేంద్రం

రైల్వే ఉద్యోగులకు ముందుగానే దీపావళి : 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం

ప్రీ-వెడ్డింగ్ షూట్.. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన జంట.. నెట్టింట విమర్శలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments