Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్రపరిశ్రమను శాసిస్తున్న డబ్బు : పోసాని కృష్ణమురళి

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (18:27 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి యేటా సినీ నటులకు ఇచ్చే నంది అవార్డులపై సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది పురస్కారాలపై అనేక అపోహలు, ఉన్నాయన్నారు. గ్రూపులు, కులాల వారీగా పంచుకునేవారని ఆరోపించారు. ముఖ్యంగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ అవార్డుల పంపకాలు జరిగేవని విమర్శించారు. 
 
గతంలో తనకు టెంపర్ చిత్రంలో నటనకు గాను ఖర్మకాలి నంది అవార్డు ఇచ్చారన్నారు. తప్పక ఇవ్వని పరిస్థితుల్లో వేరే దారిలేక తనకు ఇచ్చారని చెప్పారు. తాను కూడా వెళ్లి ఆ అవార్డును స్వీకరించానని చెప్పారు. అసలు ఎవరెవరికి ఏయే అవార్డులు ఇచ్చారో చూశా. అపుడు అవార్డుల కమిటీలో 11 మంది ఒకే వర్గం వారే ఉన్నారు. 
 
దీంతో అవార్డులు ఇచ్చిన తీరు చూసి తనకు నచ్చక ఇచ్చిన అవార్డును సైతం వద్దని చెప్పినట్టు వెల్లడించారు. అవార్డులు అనేవి కులాలు, మతాలకు సంబంధం లేకుండా ఇవ్వాలన్నారు. తెలుగు చిత్రపరిశ్రమను శాసించేది కులాలు మతాలు కాదని, డబ్బు ఒక్కటే అని పోసాని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments