Webdunia - Bharat's app for daily news and videos

Install App

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (19:05 IST)
ప్రత్యక్ష, క్రియాశీలక రాజకీయాలకు టాటా చెబుతున్నట్టు సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటించారు. ఇకపై జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడబోనని స్పష్టంచేశారు. 
 
ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదనీ, వైసీపీనే కాదు ఇప్పటివరకు ఏ పార్టీలో తనకు సభ్యత్వం లేదని చెప్పారు. ఇకపై ఏ పార్టీని పొగడను.. మాట్లాడను.. విమర్శించనని స్పష్టం చేశారు. తనను ఎవరూ ఏమనలేదు.. ఎవరి గురించి ఇక మాట్లాడను. ఓటర్‌ లాగే ప్రశ్నించా.. మంచి చేస్తే వాళ్లకి సపోర్టు చేశా. ఇపుడు తన కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నట్టు పోసాని కృష్ణమురళి ప్రకటించారు. 
 
కాగా, గత వైకాపా ప్రభుత్వ హయాంలో నోటికి ఇష్టమొచ్చినట్టు పోసాని కృష్ణమురళి మాట్లాడిన విషయం తెల్సిందే. ఇపుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయనపై ఏపీ వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు పోసాని రాజకీయాలను వదిలివేస్తున్నట్టు ప్రకటించారనే టాక్ వినిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments