Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ను నేను ఒక్కడినే చెప్పుతో కొడతాను : పోసాని కృష్ణమురళి

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (13:46 IST)
సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి మరోమారు రెచ్చిపోయారు. హైదరాబాద్‌లోని తన ఇంటిపై జనసైనికులు రాళ్ళదాడి చేశారన్న వార్తలు విన్న తర్వాత పోసాని మరోమారు నోటికి పని చెప్పారు. రాళ్ల‌కు, దెబ్బ‌ల‌కు భ‌య‌ప‌డ‌ను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని నేను ఒక్క‌డినే చెప్పుతో కొడ‌తాను. మ‌హా అయితే న‌న్ను చంపుతారేమో. ఫ్యాన్స్‌కి డ‌బ్బులు ఇచ్చి పంప‌డం ఏంటి? రాజ‌కీయాల‌కి నా ఫ్యామిలీకి ఏంటి సంబంధం అంటూ పోసాని ప‌వ‌న్‌పై నిప్పులు చెరిగారు.
 
గత 1981 నుంచి రాజ‌కీయాల్లో ఉన్నాను. ఇలా బెదిరించడాలు చాలా చూశా. రాళ్ల‌కు, దెబ్బ‌ల‌కు భ‌య‌ప‌డ‌ను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని నేను ఒక్క‌డినే చెప్పుతో కొడ‌తాను. మ‌హా అయితే న‌న్ను చంపుతారేమో. ఫ్యాన్స్‌కి డ‌బ్బులు ఇచ్చి పంప‌డం ఏంటి? అంటూ నిలదీశారు.
 
పైగా, నాకు ఎవ‌రితో శృత‌త్వం లేదు. 35 ఏళ్ల నుండి సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా. ఎవ‌రితో గొడ‌వ‌ప‌డలేదు. షూటింగ్‌కి టైంకి వెళతా. అతడిని ప్ర‌శ్నించా కాబ‌ట్టి అత‌ను నాకు శ‌తృవుగా మారాడు. నేను ఇలాంటి స‌న్నాసుల‌ని చాలా మందిని చూశాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments