Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ను నేను ఒక్కడినే చెప్పుతో కొడతాను : పోసాని కృష్ణమురళి

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (13:46 IST)
సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి మరోమారు రెచ్చిపోయారు. హైదరాబాద్‌లోని తన ఇంటిపై జనసైనికులు రాళ్ళదాడి చేశారన్న వార్తలు విన్న తర్వాత పోసాని మరోమారు నోటికి పని చెప్పారు. రాళ్ల‌కు, దెబ్బ‌ల‌కు భ‌య‌ప‌డ‌ను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని నేను ఒక్క‌డినే చెప్పుతో కొడ‌తాను. మ‌హా అయితే న‌న్ను చంపుతారేమో. ఫ్యాన్స్‌కి డ‌బ్బులు ఇచ్చి పంప‌డం ఏంటి? రాజ‌కీయాల‌కి నా ఫ్యామిలీకి ఏంటి సంబంధం అంటూ పోసాని ప‌వ‌న్‌పై నిప్పులు చెరిగారు.
 
గత 1981 నుంచి రాజ‌కీయాల్లో ఉన్నాను. ఇలా బెదిరించడాలు చాలా చూశా. రాళ్ల‌కు, దెబ్బ‌ల‌కు భ‌య‌ప‌డ‌ను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని నేను ఒక్క‌డినే చెప్పుతో కొడ‌తాను. మ‌హా అయితే న‌న్ను చంపుతారేమో. ఫ్యాన్స్‌కి డ‌బ్బులు ఇచ్చి పంప‌డం ఏంటి? అంటూ నిలదీశారు.
 
పైగా, నాకు ఎవ‌రితో శృత‌త్వం లేదు. 35 ఏళ్ల నుండి సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా. ఎవ‌రితో గొడ‌వ‌ప‌డలేదు. షూటింగ్‌కి టైంకి వెళతా. అతడిని ప్ర‌శ్నించా కాబ‌ట్టి అత‌ను నాకు శ‌తృవుగా మారాడు. నేను ఇలాంటి స‌న్నాసుల‌ని చాలా మందిని చూశాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్-ఇజ్రాయేల్ దాడులు.. ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఏంటది?

MP: పన్నా జిల్లాలో గనిని తవ్వుతుండగా 2.69 క్యారెట్ల వజ్రం

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీలో విస్తారంగా వర్షాలు

హమ్మయ్య... ఢిల్లీకి చేరుకున్న ఏపీ విద్యార్థులు.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments