Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూనమ్ పాండేపై రూ.100కోట్ల పరువు నష్టం కేసు.. అరెస్ట్ చేయాలని?

సెల్వి
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (12:06 IST)
నటి పూనమ్ పాండే ఇటీవల తన మరణాన్ని నకిలీదని డ్రామా చేసింది. తన మరణాన్ని ప్రచార కార్యక్రమంగా పేర్కొంది. దీంతో పూనమ్ పాండేపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు తన మరణాన్ని బూటకమని పూనమ్ పాండే పేర్కొంది. ఫలితంగా పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల పరువు నష్టం ఫిర్యాదు దాఖలైంది. 
 
ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి కాన్పూర్ పోలీస్‌లో కేసు నమోదు చేశాడు. పూనమ్ పాండే, ఆమె భర్త నటి మరణాన్ని అబద్ధం చేయడానికి కుమ్మక్కయ్యారని, క్యాన్సర్ తీవ్రతను చిన్నబుచ్చారని అన్సారీ పేర్కొన్నాడు. ఇలా చేయడం వలన చాలామంది ప్రజలకు ఎంతో బాధ కలిగించిందని, అదీ కాకుండా ఇది ఒక మోసపూరిత చర్య అని అతను తన ఫిర్యాదులో చెప్పాడు. అందుకని వారిద్దరినీ అరెస్టు చేసి, కాన్పూర్ కోర్టులో హాజరుపరచాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం మంత్రుల ఉప సంఘం... డ్రగ్స్‌పై యుద్ధం... (Video)

హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం (వీడియో)

జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments