Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై చంద్రం మెరిసిపోయింది.. ఐశ్వర్య రాయ్ తేలిపోయింది..

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (19:12 IST)
Trisha
చెన్నై చంద్రం త్రిష గురించి ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. దక్షిణాదిన ఒకేసారి స్టార్‌డమ్‌ను చూసిన హీరోయిన్ ఆమె. అయితే కొంత కాలం సినిమాలకు దూరమైన త్రిష.. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్‌లో నటిస్తోంది. 
 
ఈ సినిమాలో ఆమె పోషించిన 'కుందవై' పాత్ర హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హైదరాబాదులో జరిగిన 'పొన్నియిన్ సెల్వన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై త్రిష వెలిగిపోయింది. 
 
బ్లాక్ కలర్ శారీలో ఆమె గులాబీలా మెరిసిపోయింది. నిజం చెప్పాలంటే ఆమె మునుపటి కంటే గ్లామరస్‌గా తయారైంది. ఒక వైపున రెడ్ కలర్ డ్రెస్‌లో ఐశ్వర్య రాయ్ తళుక్కుమంటున్నా, ఆమె ముందు తేలిపోకుండా త్రిష ఆకర్షించింది. 
 
చూసిన వాళ్లంతా త్రిష మరింత అందంగా తయారైందనే చెప్పుకుంటున్నారు. స్టేజ్ పైన దిల్ రాజు కూడా అదే మాట అన్నారు. చూస్తుంటే ఈ సినిమా తరువాత సీనియర్ స్టార్ హీరోల సరసన తెలుగులో త్రిష బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments