Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలోకి పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2.. రూ.300లు చెల్లిస్తేనే..?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (13:09 IST)
పొన్నియన్ సెల్వన్ పార్ట్2 ఓటీటీలోకి వచ్చేసింది. గత ఏప్రిల్ 28వ తేదీన పొన్నియన్ సెల్వన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. తాజాగా అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 
 
ప్రైమ్‌తో సంబంధం లేకుండా రూ. 399 చెల్లించి ఎవరైనా పొన్నియన్ సెల్వన్ 2 చూడొచ్చు. ఒకసారి అద్దె చెల్లించి సినిమా చూడటం తర్వా 48 గంటల్లో పూర్తి చేయాలి. 
 
మిగిలిన అన్ని షరతులు వర్తిస్తాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరక్షన్‌లో విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చ్, జయం రవి, కార్తి, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments