Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలోకి పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2.. రూ.300లు చెల్లిస్తేనే..?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (13:09 IST)
పొన్నియన్ సెల్వన్ పార్ట్2 ఓటీటీలోకి వచ్చేసింది. గత ఏప్రిల్ 28వ తేదీన పొన్నియన్ సెల్వన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. తాజాగా అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 
 
ప్రైమ్‌తో సంబంధం లేకుండా రూ. 399 చెల్లించి ఎవరైనా పొన్నియన్ సెల్వన్ 2 చూడొచ్చు. ఒకసారి అద్దె చెల్లించి సినిమా చూడటం తర్వా 48 గంటల్లో పూర్తి చేయాలి. 
 
మిగిలిన అన్ని షరతులు వర్తిస్తాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరక్షన్‌లో విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చ్, జయం రవి, కార్తి, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments