Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు నోటీసులు

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:32 IST)
హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటుడు నవదీప్‌కు హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నోటీసులు జారీచేశారు. 41ఏ కింద వీటిని నవదీప్‌కు అందచేసి, ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. 
 
ఇటీవల వెలుగులోకి వచ్చిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నవదీప్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. 
 
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ఏ37గా ఉన్న తన ఫ్రెండ్ రామ్ చరణ్‌తో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో తన పేరు వినపడగానే నవదీప్ హైకోర్టును ఆశ్రయించి, అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నవదీప్‌కు షాకిస్తూ, విచారణకు నవదీప్ సహకరించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments