Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంధ్య థియేటర్, అల్లు అర్జున్ టీమ్ పై పోలీసులు కేసు నమోదు.

డీవీ
గురువారం, 5 డిశెంబరు 2024 (18:12 IST)
Sandhya theater
హైదరాబాద్ లోని ఆర్.టి.సి. క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ ఘటన పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 2 ప్రీమియర్ ప్రదర్శన సందర్భంగా అల్లు అర్జున్ వస్తున్నాడని తెలియగానే ఏర్పడ్డ అభిమానుల తాకిడికి ఓ మహిళ చనిపోవడం విచారకరం. అయితే ఈ ఘటనపై మహిళ భర్త, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 
 
సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం  పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భం లో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు పెట్టారు. అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీం పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు మీడియాకు తెలియజేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments