Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంధ్య థియేటర్, అల్లు అర్జున్ టీమ్ పై పోలీసులు కేసు నమోదు.

డీవీ
గురువారం, 5 డిశెంబరు 2024 (18:12 IST)
Sandhya theater
హైదరాబాద్ లోని ఆర్.టి.సి. క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ ఘటన పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 2 ప్రీమియర్ ప్రదర్శన సందర్భంగా అల్లు అర్జున్ వస్తున్నాడని తెలియగానే ఏర్పడ్డ అభిమానుల తాకిడికి ఓ మహిళ చనిపోవడం విచారకరం. అయితే ఈ ఘటనపై మహిళ భర్త, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 
 
సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం  పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భం లో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు పెట్టారు. అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీం పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు మీడియాకు తెలియజేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments