Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీవాణిపై దాడి కేసు.. అయ్యో రామా.. మా వదిన పిలిస్తేనే వెళ్లా... దాడి చేయలేదు : నటి శ్రీవాణి

పరిగికి చెందిన ఓ మహిళపై దాడి చేసిన కేసులో బుల్లితెర నటి శ్రీవాణిపై దాడి కేసు నమోదైంది. దీనిపై ఆమె స్పందించింది. తన వదిన అనూష పిలిస్తేనే పరిగి వెళ్లానని చెప్పుకొచ్చింది.

Webdunia
గురువారం, 14 జులై 2016 (11:34 IST)
పరిగికి చెందిన ఓ మహిళపై దాడి చేసిన కేసులో బుల్లితెర నటి శ్రీవాణిపై దాడి కేసు నమోదైంది. దీనిపై ఆమె స్పందించింది. తన వదిన అనూష పిలిస్తేనే పరిగి వెళ్లానని చెప్పుకొచ్చింది. ఇంటి విషయంలో వివాదంపై స్పందించిన శ్రీవాణి ఏబీఎన్‌తో మాట్లాడుతూ పరిగిలో ఉన్న ఇల్లు మా నాన్న కోటేశ్వరరావు పేరిట ఉందన్నారు. తాము ఐదుగురం అక్కచెల్లెళ్లమని, మా నాన్న ఆస్తిలో తమకూ హక్కు ఉందని చెప్పుకొచ్చారు. 
 
పైగా, డబ్బు సమస్య కాదని.. తానెవరిపై దాడి చేయలేదని స్పష్టంచేశారు. తమ అన్న బాబ్జీ గత నెలలో చనిపోయారని చెప్పారు. పరిగిలో తమ ఇంటి వద్ద ఈ స్థలం అనూషదని బోర్డు పెట్టారని, ఆ విషయమే తెలుసుకుందామని వెళ్లినట్లు వివరించారు.
 
వదిన అనవసరంగా తన ఫ్యామిలీని కేసులో ఇరికించిందని ఆరోపించారు. జరిగిన విషయాన్ని రంగారెడ్డి ఏఎస్పీ చందనాదీప్తికి తెలిపానన్న శ్రీవాణి పోలీసు విచారణకు సహకరిస్తామని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments