Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భీమ్లా నాయక్‌'పై పోలీసులకు ఫిర్యాదు...

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (13:56 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన మల్టీస్టారర్ చిత్రం "భీమ్లా నాయక్". సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 25వ తేదీన విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై ఒక పోలీస్ కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ పురుషోత్తం ఈ ఫిర్యాదు చేశారు. 
 
ఈ సినిమాలో సారెను కాలితో తన్నే సన్నివేశంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల ఈ అభ్యంతరకర సన్నివేశాన్ని తొలగించి, చర్యలు తీసుకోవాలని పురుషోత్తం తెలంగాణ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments