Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భీమ్లా నాయక్‌'పై పోలీసులకు ఫిర్యాదు...

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (13:56 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన మల్టీస్టారర్ చిత్రం "భీమ్లా నాయక్". సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 25వ తేదీన విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై ఒక పోలీస్ కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ పురుషోత్తం ఈ ఫిర్యాదు చేశారు. 
 
ఈ సినిమాలో సారెను కాలితో తన్నే సన్నివేశంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల ఈ అభ్యంతరకర సన్నివేశాన్ని తొలగించి, చర్యలు తీసుకోవాలని పురుషోత్తం తెలంగాణ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments