Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

Webdunia
బుధవారం, 29 జులై 2020 (13:56 IST)
రామ్ గోపాల్ వర్మ పై తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో వర్మ నాయీబ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారని వారు ఆరోపించారు. నాయీ బ్రాహ్మణ నాయకుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు వర్మపై కేసు నమోదు చేసారు.
 
నాయీ బ్రాహ్మణ కార్యవర్గం పిలుపు మేరకు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేసినట్లు రాజోలు మండలం నాయీ బ్రాహ్మణ సంఘం వెల్లడించింది. వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండు చేసారు. పవర్ స్టార్ సినిమా విషయంలో పవన్ కల్యాణ్ ప్యాన్సుకు ఆయనకు మధ్య తలెత్తిన వివాదంలో అనవసరంగా తమ కుల ప్రస్తావన తీసుకొచ్చారని మండిపడ్డారు.
 
వర్మ తమకు క్షమాపణ చేప్పాలని డమాండ్ చేసారు. లాక్ డౌన్ సమయంలో కూడా వర్మ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తమ కులాన్ని కించపరిచారని నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేసాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో భారీ వర్ష సూచన - కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం - 11 మంది సజీవదహనం

అధిక వడ్డీ ఆశ పేరుతో రూ.20 కోట్ల మోసం... వ్యక్తి పరార్

ప్రయాణికుల రద్దీ - శుభవార్త చెప్పిన రైల్వే శాఖ - నేడు రేపు స్పెషల్ ట్రైన్స్

కుటుంబ కలహాలు - ఇద్దరు పిల్లను చంపి తండ్రి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments