ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

Webdunia
బుధవారం, 29 జులై 2020 (13:56 IST)
రామ్ గోపాల్ వర్మ పై తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో వర్మ నాయీబ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారని వారు ఆరోపించారు. నాయీ బ్రాహ్మణ నాయకుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు వర్మపై కేసు నమోదు చేసారు.
 
నాయీ బ్రాహ్మణ కార్యవర్గం పిలుపు మేరకు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేసినట్లు రాజోలు మండలం నాయీ బ్రాహ్మణ సంఘం వెల్లడించింది. వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండు చేసారు. పవర్ స్టార్ సినిమా విషయంలో పవన్ కల్యాణ్ ప్యాన్సుకు ఆయనకు మధ్య తలెత్తిన వివాదంలో అనవసరంగా తమ కుల ప్రస్తావన తీసుకొచ్చారని మండిపడ్డారు.
 
వర్మ తమకు క్షమాపణ చేప్పాలని డమాండ్ చేసారు. లాక్ డౌన్ సమయంలో కూడా వర్మ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తమ కులాన్ని కించపరిచారని నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేసాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments