Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవుల్లో విహారయాత్రకు సైనా-కశ్యప్ జోడీ.. ఫోటోలు నెట్టింట వైరల్

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (16:14 IST)
Saina nehwal_Kashyap
భారత షట్లర్లు, హైదరాబాద్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్‌-పారుపల్లి కశ్యప్‌ దంపతులు మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లారు. బ్యాడ్మింటన్‌ నుంచి విరామం తీసుకున్న సైనా, కశ్యప్‌ అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. వీరితో పాటు మరో స్టార్‌ షట్లర్‌ సాయి ప్రణీత్‌ అతని భార్య కూడా మాల్దీవులకు వెళ్లారు. 
 
సైనా, కశ్యప్‌ దంపతులు డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తన భర్తతో కలిసి మాల్దీవుల్లో సరదాగా విహరిస్తున్న ఫోటోలను సైనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ అంటూ క్యాప్షన్‌ జోడించింది. సముద్రతీరంలో ఓషియన్‌ డిన్నర్‌ చేస్తున్నామని సైనా పేర్కొంది. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments