Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో పూరీ జగన్నాథ్ ఫోటో.. ఛార్మీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత..?

Webdunia
గురువారం, 11 మే 2023 (16:14 IST)
Puri Jagannath
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా ఆయన భార్యతో తీసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె భర్త తనని కౌగిలించుకుంటున్న ఫోటోని ఆమె ఆనందంగా "జగ్గూ" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 
 
పూరి జగన్నాధ్, ఆయన భార్య లావణ్య పేట్ల చాలా కాలంగా దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మధ్యలో గొడవలు అయ్యాయి అని, అందుకే పూరి జగన్నాధ్ ముంబైకి మకాం మార్చాడని పుకార్లు వచ్చాయి. 
 
కానీ, ఈ జంట ఇంకా భార్యాభర్తలుగానే కలిసి ఉంటున్నారని ఈ ఫోటోతో క్లారిటీ వచ్చింది. కాగా.. పూరీ జగన్నాథ్ సినిమా జీవితంలో ఛార్మీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. 
 
ప్రస్తుతం పూరి జగన్నాధ్ కెరీర్ ప్లానింగ్ మొత్తం ఆమె చూసుకుంటోంది. ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌లా రామ్ పోతినేనితోనే హీరోగా పూరి సినిమా తీస్తున్నారు. ఛార్మి ఆ పనిలోనే ఉన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments