క్లీంకారతో చిరంజీవి దంపతులు-ఫోటో వైరల్

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (10:47 IST)
Chiranjeevi
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎట్టకేలకు నటి లావణ్య త్రిపాఠితో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇది ఇటలీలోని టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్‌లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్, దీనికి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు హాజరయ్యారు. 
 
క్రీమ్ గోల్డ్ షెర్వాణీలో వరుణ్ తేజ్, కాంచీపురం చీరలో లావణ్య త్రిపాఠి జంట మెరిసిపోయింది. ఈ వేడుకకు చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, హీరో నితిన్ హాజరుకాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే, మనవరాలు క్లీంకారతో చిరంజీవి దంపతులు దిగిన ఫొటో ప్రస్తుతం మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments