Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రీ రోజెస్ వెబ్ సిరీస్‌లో విలన్ పాత్రలో పాయల్ రాజ్‌పుత్

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (11:21 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు "ఆర్ఎక్స్ 100" చిత్రం ద్వారా పరిచయం కావడమే కాదు... ఈ ఒక్క చిత్రంతోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో ఆమె భారీ అందాలను పూర్తిగా ప్రదర్శించింది. ఈ సొగసరి మంచి పొడగరి .. అది ఆమెకి ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. పైగా తొలి చిత్రంలోనే నెగెటివ్ రోల్‌లో కనిపించి ప్రతి ఒకరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
 
అదేసమయంలో మోడరన్ దుస్తుల్లో అయినా, చీరకట్టులో అయినా ఈ సుందరి కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. కావలసిన అందాలు .. కాస్త అటూ ఇటుగా అనిపించే అభినయంతో తన కెరియర్‌ను కొనసాగిస్తోంది. అయితే ఇండస్ట్రీలో రాణించాలంటే లక్కూ, లౌక్యం రెండూ కావాలి. లేదంటే కాస్త వెనకబడక తప్పదు. ఈ పిల్ల విషయంలో అదే జరిగింది.
 
తెలుగులో పాయల్ ఆశించిన స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోతోంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోలేక పోయింది. ఇదే ఇప్పుడు ఆమె అభిమానులను బాధపెడుతోంది. 
 
దీంతో ఆమె తన రూట్‌ను మార్చుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' వారు 'త్రీ రోజెస్' అనే వెబ్‌సిరీ‌స్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో ఆమె నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో చేస్తోందట. ఆమె విలనిజమే ఈ సిరీస్‌కి హైలైట్‌గా నిలుస్తుందని  అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

Amaravati: అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ.. వందకిపైగా ఎన్జీఓలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments