Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురు హీరోలతో చేయాలనివుంది : 'ఆర్ఎక్స్ 100' భామ

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (10:44 IST)
తెలుగు వెండితెరపైకి మెరుపు తీగలా దూసుకొచ్చిన భామ పాయల్ రాజ్‌పుత్. 'ఆర్ఎక్స్100' అనే మూవీ ద్వారా ఆమె టాలీవుడ్‌కు పరిచయమైంది. అందం, అభినయం ఆమె సొంతం. పైగా, అందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. 'ఆర్ఎక్స్100' చిత్రంలో ఈ విషయాన్ని ఆమె నిరూపించింది. ఈ చిత్రం తొలి చిత్రమే అయినప్పటికీ ఏమాత్రం సిగ్గు, బెణుకు లేకుండా అందాలను ఆరబోసి, కుర్రకారును గిలిగింతలు పెట్టింది. 
 
ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ - నాగచైత్యలు కలిసి నటించిన 'వెంకీమామ' చిత్రంలో ముదురు హీరో సరసన నటించి మెప్పించింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా పాయల్ తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తెలుగు హీరోల్లో ఎవరితో నటించాలని ఉందని పాయల్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ సరసన నటించాలనుందనే కోరికను ఆమె వ్యక్తం చేసింది. స్టార్ హీరోలతో పని చేయాలనే ఈ అమ్మడి కోరిక మరి ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments