Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురు హీరోలతో చేయాలనివుంది : 'ఆర్ఎక్స్ 100' భామ

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (10:44 IST)
తెలుగు వెండితెరపైకి మెరుపు తీగలా దూసుకొచ్చిన భామ పాయల్ రాజ్‌పుత్. 'ఆర్ఎక్స్100' అనే మూవీ ద్వారా ఆమె టాలీవుడ్‌కు పరిచయమైంది. అందం, అభినయం ఆమె సొంతం. పైగా, అందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. 'ఆర్ఎక్స్100' చిత్రంలో ఈ విషయాన్ని ఆమె నిరూపించింది. ఈ చిత్రం తొలి చిత్రమే అయినప్పటికీ ఏమాత్రం సిగ్గు, బెణుకు లేకుండా అందాలను ఆరబోసి, కుర్రకారును గిలిగింతలు పెట్టింది. 
 
ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ - నాగచైత్యలు కలిసి నటించిన 'వెంకీమామ' చిత్రంలో ముదురు హీరో సరసన నటించి మెప్పించింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా పాయల్ తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తెలుగు హీరోల్లో ఎవరితో నటించాలని ఉందని పాయల్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ సరసన నటించాలనుందనే కోరికను ఆమె వ్యక్తం చేసింది. స్టార్ హీరోలతో పని చేయాలనే ఈ అమ్మడి కోరిక మరి ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments