Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకిల్‌ పై నుంచి కిందికి జారిపడిన అకీరా నందన్... రేణూ దేశాయ్ ఆవేదన

Webdunia
సోమవారం, 9 మే 2016 (14:36 IST)
టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ సైకిల్‌ తొక్కుతూ జారి కిందపడ్డాడు. దీంతో అకీరాకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ వెంటనే రేణూ దేశాయ్‌ తన కుమారుడిని తీసుకుని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి పరుగులు పెట్టింది. అయితే, కార్పొరేట్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించడంతో రేణూకు ఆగ్రహం కట్టులు తెంచుకుంది. 
 
ఆ వెంటనే ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 'అకీరా సైకిల్ ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే అతడిని పేరున్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాను. గాయపడిన చిన్న పిల్లాడికి వైద్యం చేయకుండా వైద్యులు ఆలస్యం చేశారు. బాధతలో ఎదురుచూడాల్సి వచ్చింది. చికిత్స కోసం పెద్ద ఆసుపత్రులకు వెళ్లడం కంటే నేరుగా చనిపోవడమే మేలు. డాక్టర్ల నుంచి నర్సుల వరకు మొత్తం వ్యవస్థ నిర్లక్ష్యం మానవత్వాన్ని చంపేస్తోంది' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ లకు అకీరాతో పాటు ఆద్య అనే పాప కూడా ఉంది. పవన్ కల్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత రేణూ దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి మహారాష్ట్రలోని పుణేలో ఉంటున్న విషయం తెలిసిందే.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments