Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక కల్యాణం కోసం పవన్ కల్యాణ్ చాతుర్మాస్య వ్రతం

Webdunia
సోమవారం, 11 జులై 2022 (13:06 IST)
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి యేటా చాతుర్మాస్య దీక్ష చేస్తుంటారు. ఈ దఫా కూడా ఆయన దీక్షలోకి వెళ్లినట్లు చెపుతున్నారు. లోక కల్యాణం కోసం, ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని కోరుకుంటూ పవన్ కల్యాణ్ ఈ దీక్షను పాటిస్తుంటారని అంటున్నారు. ఇంతకీ చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి... దానిని ఎందుకు చేస్తారు చూద్దాం.

 
తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు నెలల యోగనిద్రలోకి వెళ్లిపోతారు. కనుక ఈ 4 నెలలు ఆచరించాల్సిన వ్రతాన్ని చూతుర్మాస్య వ్రతం అంటారు. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ వ్రతం చేస్తారు. దీనికి స్త్రీ, పురుష భేదం లేదు. వితంతువులు, యోగినులెవరైనా చేయవచ్చు.

ఒకపూట భోజనం, బ్రహ్మచర్యం, నేలపై పడుకోవడం వంటి కఠిన నియమాలున్నాయి. ఈ సమయంలో కఠిన పదాలతో దూషించడం వంటివి కూడదు. ఇంకా ఈ దీక్షను చేసేవారు ఊరి పొలిమేర దాటరాదనే నియమం వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments