Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ అత్తారింటికి దారేది చిత్రానికి 8 ఏళ్లు

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (09:56 IST)
అత్తారింటికి దారేది చిత్రం సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట ఈరోజే విడుదలైంది. 2013లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా చిత్రమైన అత్తారింటికి దారేది సెప్టెంబరు 27న విడుదలైంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత సుభాష్ నటించగా, నదియా, బొమన్ ఇరానీ, బ్రహ్మానందం సహాయక పాత్రలు పోషించారు.
 
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సౌండ్‌ట్రాక్ ఆల్బమ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్.
 
ఈ చిత్రం గౌతమ్ నందా వ్యాపార వారసుడిపై నడుస్తుంది. నందా తన అత్తను పుట్టింటికి తీసుకుని వెళ్లేందుకు సునంద ఇంట్లో డ్రైవర్‌గా వ్యవహరిస్తాడు. అతని తాత రఘునందన్‌తో ఆమె సంబంధాన్ని చక్కదిద్దుతాడు. కాగా ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

ఢిల్లీ సీఎంపై దాడి ఘటనపై కేంద్రం సీరియస్ : జడ్ కేటగిరీ భద్రత

మద్యం కేసులో ఏపీ సర్కారు కీలక నిర్ణయం : రాజ్‌ కసిరెడ్డి ఆస్తుల జప్తు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments