Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచరణ్ 'ధ్రువ' ఆడియో రిలీజ్‌కు చీఫ్‌‌గెస్ట్‌గా పవన్‌ కళ్యాణ్‌

రాంచరణ్ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవల విడుదల చేయగా, ఈ టీజర్‌ మూడు మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసి క్రేజ్‌ సం

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (18:56 IST)
రాంచరణ్ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవల విడుదల చేయగా, ఈ టీజర్‌ మూడు మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసి క్రేజ్‌ సంపాదించింది. ఆ ఉత్సాహంతో ఈ సినిమా టీమ్‌ ఆడియోను రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతోంది. 
 
నవంబర్‌ 20వ తేదీన ఘనంగా ఈ వేడుకను జరపనున్నారు. ఈ ఫంక్షన్‌కి పవన్‌ ముఖ్య అతిథిగా రానున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే మెగా అభిమానులకు అంతకుమించిన ఆనందం లేదు. రకుల్‌ కథానాయికగా అరవింద్‌ స్వామి విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను, డిసెంబర్‌ 2వ తేదీన విడుదల చేయనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తనైనా వదులుకుంటానుగానీ .. ఆమెను వదిలివుండలేను .. బాలికతో ముగ్గురు పిల్లల తల్లి పరార్!

భర్త దుబాయ్ వెళ్లాడు.. మూడేళ్ల కుమారుడిపై తల్లి రోజూ దాడి.. వీడియో వైరల్

Amaravati Capital Reconstruction: రైతులకు ప్రత్యేక ఆహ్వానం- వారి త్యాగాల వల్లే?

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments