Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి ధరమ్ కోసం కదిలిన పవర్ స్టార్

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (09:32 IST)
మెగా ఫ్యామిలీ హీరోల్లో ఒకరైన సాయిధరమ్ తేజ్ ఈ నె 10వ తేదీన హైదరాబాద్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే వుంది. అయితే, ఈ హీరో నటించిన "రిపబ్లిక్" మూవీ వచ్చే నెల ఒకటో తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగనుంది. హీరో లేకుండానే జరుగుతున్న కార్యక్రమం కావడంతో తమ మేనల్లుడి కోసం మెగా ఫ్యామిలీ అంతా కదలనుంది. 
 
అక్టోబరు ఒకటో తేదీని పురస్కరించుకుని హీరో లేకుండానే దర్శకనిర్మాతలు ప్రమోషన్ మొదలుపెట్టారు. అయితే, తన మేనల్లుడి కోసం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా వస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా వచ్చింది. పోస్టర్ కూడా విడుదల చేశారు. 
 
హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో ఈ వేడుక జరుగనుంది. దీనికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్‌లో ఉన్న ఈ సమయంలో జరుగుతున్న ఈవెంట్ కావడంతో అభిమానులు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమా పూర్తిగా సోషల్ మెసేజ్‌తో వస్తుంది. రమ్యకృష్ణ పవర్ లేడీ పొలిటీషియన్ పాత్రలో నటించగా, సాయిధరమ్ తేజ్ కలెక్టర్‌గా నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments