Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాటమరాయుడి' కోసం డ్యూయెట్లు పాడుకుంటున్న పవన్‌ - శృతిహాసన్

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డ్యూయెట్లు పాడుకుంటున్నాడు. నటి శ్రుతిహాసన్‌ కాంబినేషన్‌లో జరిగే పాటలను ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. 'కాటమరాయుడు' చిత్రం కోసం చిత్ర యూనిట్‌ అక్కడికి వెళ్ళింది. పరిమ

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (18:52 IST)
పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డ్యూయెట్లు పాడుకుంటున్నాడు. నటి శ్రుతిహాసన్‌ కాంబినేషన్‌లో జరిగే పాటలను ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. 'కాటమరాయుడు' చిత్రం కోసం చిత్ర యూనిట్‌ అక్కడికి వెళ్ళింది. పరిమిత సభ్యులే అక్కడకు వెళ్లారు. 
 
ఆ పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి హైదరాబాద్‌ వచ్చేలా ప్లాన్‌ చేశారు. రొమాంటిక్‌ సన్నివేశాల చిత్రీకరణ హీరోహీరోయిన్లపై వుంటుంది. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు సమకూర్చిన ఈ చిత్రానికి డాలీ దర్శకుడు. శరత్‌మరార్‌ నిర్మాత. చిత్రంలోని వర్కింగ్‌ స్టిల్స్‌ను బుధవారం విడుదల చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments