Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాటమరాయుడి' కోసం డ్యూయెట్లు పాడుకుంటున్న పవన్‌ - శృతిహాసన్

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డ్యూయెట్లు పాడుకుంటున్నాడు. నటి శ్రుతిహాసన్‌ కాంబినేషన్‌లో జరిగే పాటలను ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. 'కాటమరాయుడు' చిత్రం కోసం చిత్ర యూనిట్‌ అక్కడికి వెళ్ళింది. పరిమ

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (18:52 IST)
పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డ్యూయెట్లు పాడుకుంటున్నాడు. నటి శ్రుతిహాసన్‌ కాంబినేషన్‌లో జరిగే పాటలను ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. 'కాటమరాయుడు' చిత్రం కోసం చిత్ర యూనిట్‌ అక్కడికి వెళ్ళింది. పరిమిత సభ్యులే అక్కడకు వెళ్లారు. 
 
ఆ పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి హైదరాబాద్‌ వచ్చేలా ప్లాన్‌ చేశారు. రొమాంటిక్‌ సన్నివేశాల చిత్రీకరణ హీరోహీరోయిన్లపై వుంటుంది. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు సమకూర్చిన ఈ చిత్రానికి డాలీ దర్శకుడు. శరత్‌మరార్‌ నిర్మాత. చిత్రంలోని వర్కింగ్‌ స్టిల్స్‌ను బుధవారం విడుదల చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments