Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాటమరాయుడి' కోసం డ్యూయెట్లు పాడుకుంటున్న పవన్‌ - శృతిహాసన్

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డ్యూయెట్లు పాడుకుంటున్నాడు. నటి శ్రుతిహాసన్‌ కాంబినేషన్‌లో జరిగే పాటలను ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. 'కాటమరాయుడు' చిత్రం కోసం చిత్ర యూనిట్‌ అక్కడికి వెళ్ళింది. పరిమ

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (18:52 IST)
పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డ్యూయెట్లు పాడుకుంటున్నాడు. నటి శ్రుతిహాసన్‌ కాంబినేషన్‌లో జరిగే పాటలను ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. 'కాటమరాయుడు' చిత్రం కోసం చిత్ర యూనిట్‌ అక్కడికి వెళ్ళింది. పరిమిత సభ్యులే అక్కడకు వెళ్లారు. 
 
ఆ పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి హైదరాబాద్‌ వచ్చేలా ప్లాన్‌ చేశారు. రొమాంటిక్‌ సన్నివేశాల చిత్రీకరణ హీరోహీరోయిన్లపై వుంటుంది. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు సమకూర్చిన ఈ చిత్రానికి డాలీ దర్శకుడు. శరత్‌మరార్‌ నిర్మాత. చిత్రంలోని వర్కింగ్‌ స్టిల్స్‌ను బుధవారం విడుదల చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments