Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదంటున్న భర్త, మరేంటి?

ఐవీఆర్
మంగళవారం, 14 మే 2024 (10:33 IST)
త్రినయని. ఈ సీరియల్ చూసేవారికి పవిత్రా జయరామ్ పరిచయం అక్కర్లేదు. కన్నడ, తెలుగు సీరియళ్లలో పాపులర్ నటిగా పేరుగాంచిన పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని ఆమె భర్త చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఆమె అభిమానులు షాక్ తింటున్నారు.
 
అసలు ఆరోజు ఏం జరిగిందంటే... ఆమె ప్రయాణిస్తున్న కారు.. 44వ జాతీయ రహదారిపై భూత్‌పూర్ సమీపంలోని శేరిపల్లి వద్ద వెళుతుండగా, అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను గుద్ది.. ఆ తర్వాత ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఈ కారులో ప్రయాణిస్తూ వచ్చిన పవిత్ర కుటుంబ సభ్యులు, మరో నటుడు చంద్రకాంత్‌లు గాయపడ్డారు. వీరిలో పవిత్ర మృతి చెందారు. మిగిలినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
ఐతే ఆ ప్రమాదంలో పవిత్రకు గాయాలేమీ కాలేదట. కానీ చంద్రకాంత్ కు తీవ్రగాయాలై రక్తం కారుతూ వుండటాన్ని చూసి షాక్ తిన్నదట. ఆ షాక్ లోనే ఆమెకి గుండెపోటు వచ్చిందట. తను చూస్తుండగానే తన కళ్లెదుటే గుండెపోటుతో మరణించిందని భర్త చంద్రకాంత్ ఆవేదనతో చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments