Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుచూరి వేంకటేశ్వరరావు ఇలా మారిపోయారేంటి?

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (11:24 IST)
Paruchuri Venkateswara rao
సినీ రంగంలో రచయితలుగా పరుచూరి బ్రదర్స్ చక్రం తిప్పారు. పరుచూరి బ్రదర్స్‌లో పెద్దవాడైన వెంకటేశ్వరరావు పలు సినిమాల్లో నటించి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ సత్తా చాటారు. అయితే ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వర రావు వయోభారంతో కుంగిపోతున్నారు. ఆయన్ని తాజాగా చూసినవారంతా ఎలా వున్న మనిషి ఇలా అయిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
వయోభారంతో కృంగిపోతున్న ఆయనను ప్రముఖ దర్శకుడు జయంత్‌ సి పరాంజి కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను శుక్రవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 
 
ఇంకా తన గురువుగారు పరుచూరి వేంకటేశ్వరరావు ఇలా అయిపోవడం బాధగా ఉంది. కానీ ఆయన మానసిక స్థితి మాత్రం ఎప్పటిలాగే చురుకుగా ఉంది. పరుచూరి బ్రదర్స్‌ 300 పైచిలుకు సినిమాలకు రచయితగా పనిచేయగా అందులో 200కు పైగా సినిమాలు బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించాయని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

Christian pastors: క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు.. రూ.13కోట్లు విడుదల

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments