మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించిన పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (20:10 IST)
Parineethi Chopra
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఇరువురు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి అర్చకుల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
పరిణీతి పింక్ చీరలో కూర్చొని కనిపించగా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు పసుపు ధోతీ, మెడలో ఎరుపు దుపట్టాలో కనిపించారు. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఉజ్జయినిలోని మహాకాల్ సందర్శనకు ముందు, ఈ జంట అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు కూడా వెళ్లారు. గురుద్వారాలో ప్రార్థనలు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments