Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య "పైసా వసూల్‌"కి యూ/ఏ స‌ర్టిఫికెట్.. చార్మీ ట్వీట్

హీరో బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని రకాల టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి, సరికొత్త రికార్డులను నెలకొల

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (13:43 IST)
హీరో బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని రకాల టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి, సరికొత్త రికార్డులను నెలకొల్పాయి.
 
ఈ నేపథ్యంలో.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింద‌ని హీరోయిన్ ఛార్మి త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది. సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతున్న‌ట్లు పేర్కొంది. 
 
కాగా, ఈ సినిమాలో బాల‌య్య చేసిన ఫైట్స్, డ్యాన్స్ , చెప్పిన డైలాగ్స్‌ను ట్రైల‌ర్ రూపంలో ఇప్ప‌టికే చూపించారు. ఆ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. త‌మ అభిమాన హీరో బాల‌య్య సినిమా ప్ర‌మోష‌న్ కోసం సాయ‌ప‌డుతున్న ఛార్మికి అభిమానులు కామెంట్ల రూపంలో కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments