#1 ON TRENDING దర్బార్ దుమ్ము ధూళి పాట.. కాపీ కొట్టారా? (Video)

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (14:46 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా నటిస్తున్న దర్బార్ నుంచి తొలిపాటని విడుదల చేసింది చిత్ర బృందం. 'దుమ్ము ధూళి' అంటూ సాగే ఈ పాట నిజంగా దుమ్మురేపుతుంది. ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఈ పాటని తెలుగు, తమిళ భాషలలో ఆలపించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. 
 
అలాగే నివేదా థామస్ కీలక పాత్రలో కనిపించే ఈ పాత్రలో సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాను ప్రమోషన్ చేసే పనుల్లో సినీ యూనిట్ బిజీగా వుంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బేనర్‌పై సుబస్కరన్ నిర్మిస్తున్నారు. మురగదాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 
 
ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట పాత పాటల నుంచి కాపీ కొట్టింది. లిరిక్స్ కాపీ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయినా సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో అదరగొడుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments