Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్‌- అమిత్ షా మరోసారి భేటీ అవుతున్నారా?

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (22:24 IST)
గతేడాది ఆగస్టులో టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. తెలంగాణలో తన ఒక్కరోజు పర్యటనలో అమిత్ షా తారక్‌ని కలుసుకుని ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలుస్తున్నారని టాక్ వస్తోంది. 
 
గతేడాది ఉప ఎన్నికలకు ముందు మునుగోడులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించేందుకు అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. అదేరోజు ఎన్టీఆర్‌ని కలవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ప్రస్తుతానికి వీరి భేటీ ఎజెండా వివరాలు వెల్లడి కానప్పటికీ ఈ భేటీపై బీజేపీ హైకమాండ్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజాగా ఎన్టీఆర్ తదుపరి కొరటాల శివ దేవరలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments