Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్‌- అమిత్ షా మరోసారి భేటీ అవుతున్నారా?

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (22:24 IST)
గతేడాది ఆగస్టులో టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. తెలంగాణలో తన ఒక్కరోజు పర్యటనలో అమిత్ షా తారక్‌ని కలుసుకుని ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలుస్తున్నారని టాక్ వస్తోంది. 
 
గతేడాది ఉప ఎన్నికలకు ముందు మునుగోడులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించేందుకు అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. అదేరోజు ఎన్టీఆర్‌ని కలవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ప్రస్తుతానికి వీరి భేటీ ఎజెండా వివరాలు వెల్లడి కానప్పటికీ ఈ భేటీపై బీజేపీ హైకమాండ్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజాగా ఎన్టీఆర్ తదుపరి కొరటాల శివ దేవరలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments