Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరగా కోలుకో సామ్.. సమంతకు ఎన్టీఆర్ ఓదార్పు

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (11:20 IST)
దక్షిణాది హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆమె జీవితంలో గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆమె మైయోసైటిస్‌కు చికిత్స పొందుతున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకుంటోంది. ప్రస్తుతం సమంతకు అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపుతున్నారు. 
 
ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా సమంతకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. "త్వరగా కోలుకో సామ్. మా అందరి బలాన్ని పంపిస్తున్నాను" అని ఎన్టీఆర్ తన ట్విట్టర్‌లో రాశారు. వీరిద్దరూ కలిసి బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ చిత్రాల్లో నటించారు. 
 
సమంత త్వరలో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారనుంది. ఇలాంటి సమయంలో ఆమె అనారోగ్యం పాలవడం నిజంగా చేదు వార్తే అని చెప్పాలి. మరోవైపు సమంత నటించిన ‘యశోద’ చిత్రం నవంబర్ 11న విడుదల కానుండగా.. ఇటీవలే ట్రైలర్ విడుదల కాగానే సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments