Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరగా కోలుకో సామ్.. సమంతకు ఎన్టీఆర్ ఓదార్పు

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (11:20 IST)
దక్షిణాది హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆమె జీవితంలో గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆమె మైయోసైటిస్‌కు చికిత్స పొందుతున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకుంటోంది. ప్రస్తుతం సమంతకు అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపుతున్నారు. 
 
ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా సమంతకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. "త్వరగా కోలుకో సామ్. మా అందరి బలాన్ని పంపిస్తున్నాను" అని ఎన్టీఆర్ తన ట్విట్టర్‌లో రాశారు. వీరిద్దరూ కలిసి బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ చిత్రాల్లో నటించారు. 
 
సమంత త్వరలో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారనుంది. ఇలాంటి సమయంలో ఆమె అనారోగ్యం పాలవడం నిజంగా చేదు వార్తే అని చెప్పాలి. మరోవైపు సమంత నటించిన ‘యశోద’ చిత్రం నవంబర్ 11న విడుదల కానుండగా.. ఇటీవలే ట్రైలర్ విడుదల కాగానే సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: విదేశాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments