వ‌ర‌ద బాధితుల స‌హాయార్థంగా 25 ల‌క్ష‌లతో తొలి అడుగు వేసిన‌ ఎన్‌.టి.ఆర్‌.

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (17:11 IST)
NTR- twitter
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవ‌ల సంభ‌వించిన తుఫాను సంద‌ర్భంగా ప‌లు గ్రామాలు, ప్రాంతాలు వ‌ర‌ద‌లో మునిగిపోయాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, క‌డ‌ప ప్రాంతాల‌ల‌లోని ప్ర‌జ‌లు నానా ఇబ్బంది ప‌డ్డారు. కొన్ని ప్రాంతాల‌లో లోత‌ట్టు ప్రాంతాలు పూర్తిగా జ‌ల‌మ‌య్యాయి. ఆఖ‌రికి శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని స‌న్నిధి అయిన తిరుమ‌ల తిరుప‌తిలోనూ వ‌ర‌ద ప్ర‌భావం తీవ్రంగా వుంది. కాలిబాటన సాగే ప్ర‌యాణీకులు రోడ్డు పూర్తిగా కొండ‌చ‌రియ‌ల‌తో మునిగిపోయింది. ద‌ర్శ‌నానికి కొద్ది రోజులు వాయిదా వేసుకోమ‌ని టి.డి.డి. వారు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.
 
ఇదిలా వుండ‌గా, గ‌త కొద్దిరోజులుగా ఆంధ్ర‌లోని వ‌ర‌ద ప‌రిస్థితి గురించి తెలుసుకున్న ఎన్‌.టి.ఆర్‌. త‌న ధ‌ర్మంగా 25 లక్ష‌ల రూపాయ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి అంద‌జేస్తున్న‌ట్లు ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ప‌నులు వెంట‌నే జ‌రుగుతాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఉడ‌తా భ‌క్తిగా తాను సాయం చేశాన‌నీ, బాధితులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మళ్లీ ఘోర ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్.. బస్సు నుజ్జు నుజ్జు.. ఏమైంది?

మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు హత్

శ్రావ్య... నీవు లేని జీవితం నాకొద్దు... భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఆ గ్రామ మహిళలు యేడాదికో కొత్త భాగస్వామితో సహజీవనం చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?

ప్రధాని పుట్టపర్తి పర్యటన.. ప్రశాంతి నిలయానికి 100 గుజరాత్ గిర్ ఆవులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments