Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామ‌య్య ఆరోగ్యం గురించి ఎన్‌.టి.ఆర్‌. వాక‌బు

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (18:49 IST)
NTR
ప్ర‌స్తుతం సినిమారంగంతోపాటు రాజ‌కీయ రంగంలోని ప్ర‌ముఖులు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఈరోజు తెలుగుదేశం అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. నాకు ఈరోజు క‌రోనా టెస్ట్ చేస్తే క‌రోనా ల‌క్ష‌ణాలు కొద్దిగానే క‌నిపించాయి. అందుకే వెంట‌నే ఇంటిలోనే ఐసొలేష‌న్‌లోకి వెళ్ళిపోయాను. డాక్ట‌ర్ సూచ‌న‌ల‌ను పాటిస్తూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. నిన్న‌నే నారా లోకేష్ కూడా క‌రోనా ల‌క్ష‌ణాలు రావ‌డంతో ఐసొలేష‌న్‌లో వున్నారు.
 
NTR twitter
ఈ విష‌యం తెలిసిన వెంట‌నే జూ.ఎన్‌.టి.ఆర్‌. ట్విట్ట‌ర్‌లో స్పందించారు. `మామ‌య్య‌గారు మీరు త్వ‌ర‌గా కోలుకుని ఆరోగ్యంతో బ‌య‌ట‌కు రావాల‌ని ఆకాంక్షిస్తున్నాన‌ని` తెలిపారు. గ‌తంలో ఎన్‌.టి.ఆర్‌. కూడా క‌రోనా బారిన ప‌డ‌డంతో స్వ‌చ్చంధంగా ఐసొలేష‌న్‌లోనే వున్నారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే నారా చంద్ర‌బాబునాయుడు, లోకేష్ కూడా ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments