Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకు షాక్.. షోకాజ్ నోటీసులు జారీ.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:03 IST)
టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో మహేష్ బాబు గత ఏడాది వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు. గత ఏడాది డిసెంబర్ గచ్చిబౌలిలో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టిఫ్లెక్స్‌ను ప్రారంభించారు. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ థియేటర్‌లు చాలా తక్కువకాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నాయి. అందులో అత్యాధునిక సౌకర్యాలు ఉండటంతో పాటుగా టాలీవుడ్ సెలబ్రిటీల వరుస సందర్శనల మరియు ప్రశంసలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఇది చిక్కులలో పడింది.
 
అయితే ఇందులో సినిమా చూడాలంటే జేబు నిండా బాగా డబ్బుండాల్సిందే. ఇటీవల జిఎస్‌టీ అధికారులు ఎఎమ్‌బి మల్టీప్లెక్స్‌ను సందర్శించి నిబంధనలను అతిక్రమిస్తున్నట్లు గుర్తించి, షోకాజ్ నోటసులను జారీ చేసారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సినిమా టికెట్‌లపై 28 శాతంగా ఉన్న జిఎస్‌టీని 18 శాతానికి తగ్గించారు. ఈ నిబంధన జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది. అయినప్పటికీ ఏఎమ్‌బి మల్టీప్లెక్స్ మాత్రం 28 శాతం జీఎస్‌టీ ప్రకారం అధిక ధరలకు టిక్కెట్‌లను విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న  జీఎస్టీ అధికారులు తనిఖీ చేసి, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag Yoga : ఆర్కే బీచ్‌లో 3.01 లక్షల మందితో కామన్ యోగ-గిన్నిస్ రికార్డ్

నాకు తెలియదు, నాకు గుర్తులేదు: అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు ఆన్సర్స్

జర్నలిస్ట్ కృష్ణంరాజు బ్యాంకు ఖాతాల్లోకి భారీగా డబ్బు : నాకేం తెలియదంటున్న నిందితుడు..

Telangana : పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల తెలంగాణ ఇబ్బందా?

ఆ నీళ్ళు రాజస్థాన్‌కు మళ్లిస్తాం.. పాక్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments