Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకు షాక్.. షోకాజ్ నోటీసులు జారీ.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:03 IST)
టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో మహేష్ బాబు గత ఏడాది వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు. గత ఏడాది డిసెంబర్ గచ్చిబౌలిలో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టిఫ్లెక్స్‌ను ప్రారంభించారు. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ థియేటర్‌లు చాలా తక్కువకాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నాయి. అందులో అత్యాధునిక సౌకర్యాలు ఉండటంతో పాటుగా టాలీవుడ్ సెలబ్రిటీల వరుస సందర్శనల మరియు ప్రశంసలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఇది చిక్కులలో పడింది.
 
అయితే ఇందులో సినిమా చూడాలంటే జేబు నిండా బాగా డబ్బుండాల్సిందే. ఇటీవల జిఎస్‌టీ అధికారులు ఎఎమ్‌బి మల్టీప్లెక్స్‌ను సందర్శించి నిబంధనలను అతిక్రమిస్తున్నట్లు గుర్తించి, షోకాజ్ నోటసులను జారీ చేసారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సినిమా టికెట్‌లపై 28 శాతంగా ఉన్న జిఎస్‌టీని 18 శాతానికి తగ్గించారు. ఈ నిబంధన జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది. అయినప్పటికీ ఏఎమ్‌బి మల్టీప్లెక్స్ మాత్రం 28 శాతం జీఎస్‌టీ ప్రకారం అధిక ధరలకు టిక్కెట్‌లను విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న  జీఎస్టీ అధికారులు తనిఖీ చేసి, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివేకానంద రెడ్డి హత్య కేసు: అప్రూవర్ దస్తగిరిని బెదించారా? విచారణకు ఆదేశం

రూ.10 లక్షలు మోసం- సోనూ సూద్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ టిక్కెట్ ధర రూ.99 మాత్రమే...

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఇంటర్ లాకింగ్ పనులు... అనేక రైళ్లు రద్దు

ఆంటీ అని దగ్గరయ్యాడు: అవి ఇవ్వు అన్నందుకు గుండెల్లో పొడిచిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments