Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ సావంత్‌పై మళ్లీ లూథియానా కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్

ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై మళ్లీ లూథియానా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రామాయణం రాసిన వాల్మీకి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను.. అరెస్ట్ వారెంట్ జారీ అయ్యి

Webdunia
శనివారం, 13 మే 2017 (09:47 IST)
ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై మళ్లీ లూథియానా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రామాయణం రాసిన వాల్మీకి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను.. అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఇంకా ఈ కేసు విచారణను జూన్ రెండో తేదీకి వాయిదా వేస్తూ జుడీషియల్ మెజిస్ట్రేట్ విషయ్ గుప్తా ఆదేశించారు. 
 
కాగా, గత ఏడాది జూలై 9వ తేదీన రాఖీ సావంత్ ఓ ప్రైవేట్ టెలివిజన్ కార్యక్రమంలో వాల్మీకి వర్గాలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తమ మతం మనోభావాలను దెబ్బతీసేలా వున్నాయని లూథియానాకు చెందిన నరిందర్ అదియా స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై గతంలోనే రాఖీ సావంత్‌పై మెజిస్ట్రేట్ కోర్టు మార్చి 9న అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
 
గతంలో కోర్టు ఆదేశం మేర ఇద్దరు పోలీసు అధికారుల బృందం రాఖీసావంత్‌ను అరెస్టుచేసేందుకు ముంబైకి చేరింది. కానీ రాఖీ సావంత్ ‌వెళ్లింది. ముంబయిలో రాఖీ సావంత్ చిరునామాలో ఆమె దొరకకపోవడంతో పోలీసులు తిరిగివచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments