Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే సినిమాలో నివేదా థామస్, షాలినీ పాండే.. సెట్స్‌పైకి 25 నుంచి?

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఈ నెల 25వ తేదీన కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నా నువ్వే అని సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వర

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (16:34 IST)
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఈ నెల 25వ తేదీన కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నా నువ్వే అని సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది.  జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, వచ్చేనెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ హీరోగా గుహన్ కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. ఈ సినిమాను కూడా ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానుంది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో నివేదా థామస్, షాలిని పాండేలకు మంచి క్రేజున్న నేపథ్యంలో కల్యాణ్ హీరోగా తెరకెక్కే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments